బస్ భవన్ ఎదుట ఉద్రిక్తత..
ABN , First Publish Date - 2020-09-21T16:17:35+05:30 IST
హైదరాబాద్: బస్ భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ..
హైదరాబాద్: బస్ భవన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఎండి, ట్రాన్స్పోర్టు మంత్రి పువ్వాడ అజయ్ తీరును నిరసిస్తూ ఫ్ల కార్డులతో ఆందోళన నిర్వహించారు. బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.