శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2021-02-28T08:47:37+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
తిరుమల, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు.