ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియపై నేడు హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2020-11-25T16:26:20+05:30 IST
హైదరాబాద్: ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియపై నేడు హైకోర్టు విచారణ నిర్వహించింది.
హైదరాబాద్: ధరణి ఆస్తుల నమోదు ప్రక్రియపై నేడు హైకోర్టు విచారణ నిర్వహించింది. ధరణి ఆస్తుల నమోదు, ఆధార్ కార్డ్ సేకరణ చట్టబద్ధం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ధరణి ఆస్తుల నమోదుపై నేడు మరోసారి హైకోర్టు విచారించనుంది.