మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టులో విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2020-08-14T19:09:29+05:30 IST

అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ చట్టం, సీఆర్డిఏ చట్టం రద్దుపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.

మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టులో విచారణ ప్రారంభం

అమరావతి: మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ చట్టం, సీఆర్డిఏ చట్టం రద్దుపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ విచారణలో ఏర్పడ్డ సాంకేతిక సమస్య పరిష్కరించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విచారణ ప్రారంభమైంది.

Updated Date - 2020-08-14T19:09:29+05:30 IST