5 వేల చొప్పున సాయమందించండి: కార్మికులు
ABN , First Publish Date - 2020-03-29T11:16:42+05:30 IST
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.5 వేల చొప్పున 5 నెలల పాటు ఆర్ధిక సాయం అందించాలని కార్మికుల యూనియన్
మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు రూ.5 వేల చొప్పున 5 నెలల పాటు ఆర్ధిక సాయం అందించాలని కార్మికుల యూనియన్ (సీఐటీయూ) కోరింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి ఎస్.రమ శనివారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు.