బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దు: హనుమంతరావు

ABN , First Publish Date - 2021-12-16T22:41:20+05:30 IST

బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దు, బీసీ, ఎస్సీల పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, ఇప్పుడు..

బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దు: హనుమంతరావు

ఢిల్లీ: బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దు, బీసీ, ఎస్సీల పిల్లలు విదేశాలకు వెళ్లేందుకు బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి, ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తే ఎలా? అని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాజీ ఎంపీ హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 2021లో జనగణనలో, కులగణన చేస్తామని రాజనాథ్ సింగ్ చెప్పారన్నారు. సింహాలకు, పులులకు ఉన్న లెక్క బీసీలకు లేదా అని నిలదీశారు. ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రభుత్వంలో మార్పు రావాలని హనుమంతరావు అన్నారు. 

Updated Date - 2021-12-16T22:41:20+05:30 IST