టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న భూముల్లో విజయోత్సవ సభ పనులు
ABN , First Publish Date - 2021-11-06T20:52:28+05:30 IST
టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న రైతుల భూముల్లో విజయోత్సవ సభ పనులు చేపట్టారు.
హనుమకొండ జిల్లా: టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న రైతుల భూముల్లో విజయోత్సవ సభ పనులు చేపట్టారు. దేవన్నపేటలో కొబ్బరికాయ కొట్టి టీఆర్ఎస్ నాయకులు పనులు ప్రారంభించారు. డీసీసీబీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ భర్త రాజు నాయక్ పనులను ప్రారంభించారు. రైతుల నిరసనలతో సభను ప్రారంభించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విరమించుకున్నారు.