గుంటూరు: తుళ్లూరు శ్మశానవాటిక వద్ద స్థానికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-07-16T15:24:17+05:30 IST

గుంటూరు: తుళ్లూరు శ్మశానవాటిక వద్ద స్థానికుల ఆందోళన

గుంటూరు: తుళ్లూరు శ్మశానవాటిక వద్ద స్థానికుల ఆందోళన

గుంటూరు: జిల్లాలోని తుళ్లూరు శ్మశానవాటిక వద్ద కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి రహస్యంగా పూడ్చి పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్మశానవాటిక గేటు తాళాలు పగలగొట్టి, అర్ధరాత్రి సమయంలో కరెంట్ తీసి మృతదేహాన్ని పూడ్చి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసుల హామీతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. 

Updated Date - 2020-07-16T15:24:17+05:30 IST