నేడు ఆదిలాబాద్ జిల్లాలో గవర్నర్ తమిళ సై పర్యటన

ABN , First Publish Date - 2021-11-15T12:51:19+05:30 IST

నేడు గవర్నర్ తమిళ సై ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్‎లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి సభలో పాల్గొననున్న గవర్నర్ తమిళ సై

నేడు ఆదిలాబాద్ జిల్లాలో గవర్నర్ తమిళ సై పర్యటన

ఆదిలాబాద్: నేడు గవర్నర్ తమిళ సై ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్‎లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి సభలో పాల్గొననున్న గవర్నర్ తమిళ సై, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా కేస్లాపూర్‎లో భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా అంతటా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-11-15T12:51:19+05:30 IST