నేడు ఆదిలాబాద్ జిల్లాలో గవర్నర్ తమిళ సై పర్యటన
ABN , First Publish Date - 2021-11-15T12:51:19+05:30 IST
నేడు గవర్నర్ తమిళ సై ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి సభలో పాల్గొననున్న గవర్నర్ తమిళ సై
ఆదిలాబాద్: నేడు గవర్నర్ తమిళ సై ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్లో సమరయోధుడు బిర్సా ముండా జయంతి సభలో పాల్గొననున్న గవర్నర్ తమిళ సై, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా కేస్లాపూర్లో భారీగా ఏర్పాట్లు చేశారు. జిల్లా అంతటా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు.