Tamilisai: సీఎం కేసీఆర్ కోసం 30 నిమిషాలు ఎదురు చూశాం

ABN , First Publish Date - 2022-08-16T03:57:39+05:30 IST

రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై (Tamilisai) ఎట్ హోట్ ఈవెంట్ (At Home Event) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...

Tamilisai: సీఎం కేసీఆర్ కోసం 30 నిమిషాలు ఎదురు చూశాం

హైదరాబాద్: రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళి సై (Governor Tamilisai) ‘ఎట్ హోమ్ ఈవెంట్’  (At Home Event) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (Cm Kcr) గైర్హాజరయ్యారు. దీంతో గవర్నర్ తమిళిసై స్పందించారు. ఎట్‌ హోమ్‌కు రావాలని సీజే, సీఎంలకు స్వయంగా తానే లేఖ రాశానని ఆమె తెలిపారు. సాయంతం 6 గంటల 55 నిమిషాలకే కేసీఆర్‌ వస్తారని సీఎంవో అధికారులు సమాచాారం ఇచ్చారని గవర్నర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ కోసం తాను, సీజే 30 నిమిషాల పాటు ఎదురుచూశామని చెప్పారు. గెస్ట్‌లు అంతా వెయిట్‌ చేస్తున్నారనే ప్రోగ్రాం స్టార్ట్‌ చేశామని.. కేసీఆర్ ఎందుకు రాలేదో సీఎంవో సమాచారం ఇవ్వలేదని తమిళిసై స్పష్టం చేశారు. 

Updated Date - 2022-08-16T03:57:39+05:30 IST