అయోధ్య రామాలయ నిర్మాణానికి గవర్నర్ విరాళం
ABN , First Publish Date - 2021-01-24T08:59:11+05:30 IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గవర్నర్ విశ్వభూషణ్ విరాళమిచ్చారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గవర్నర్ విశ్వభూషణ్ విరాళమిచ్చారు. విశ్వహిందూ పరిషత్కు చెందిన ఓ బృందం శనివారం రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయిన సందర్భంగా గవర్నర్ తన విరాళాన్ని అందించారు.