ఢిల్లీ పర్యటనలో తెలంగాణ గవర్నర్
ABN , First Publish Date - 2022-04-06T16:34:06+05:30 IST
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం పార్లమెంటుకు చేరుకున్నారు.
ఢిల్లీ : తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆమె ప్రస్తుతం పార్లమెంటుకు చేరుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, గవర్నర్ ప్రోటోకాల్ ఉల్లంఘన, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.