బాలిక ఆత్మహత్య?

ABN , First Publish Date - 2021-02-24T01:26:18+05:30 IST

జిల్లాలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ బాలిక మృతి చెందిం

బాలిక ఆత్మహత్య?

అనంతపురం: జిల్లాలోని హంద్రీనీవా కాలువలో పడి ఓ బాలిక  మృతి చెందింది. తనకల్లు మండలంలో ఈ ఘటన జరిగింది. మండలంలోని కొక్కంటి క్రాస్ దగ్గర ఉన్న హంద్రీనీవా కాలువలో పడి భువనేశ్వరి (10) అనే బాలిక  చనిపోయింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. బాలిక మృతదేహం కోసం పరిసర ప్రాంతాల ప్రజలు గాలిస్తున్నారు. 

Updated Date - 2021-02-24T01:26:18+05:30 IST