3 నెలలు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలి: కోదండరాం

ABN , First Publish Date - 2020-03-29T11:18:28+05:30 IST

రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని పేదలకు 3 నెలల పాటు ఉచితంగా బియ్యం, పప్పు, వంటనూనె, చక్కెర పంపిణీ చేయాలని

3 నెలలు ఉచితంగా రేషన్‌ ఇవ్వాలి: కోదండరాం

రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని పేదలకు 3 నెలల పాటు ఉచితంగా బియ్యం, పప్పు, వంటనూనె, చక్కెర పంపిణీ చేయాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇచ్చే రూ. 1500ల నగదు సరిపోదని, లాక్‌డౌన్‌ పొడిగించినందున ఈ మొత్తాన్ని పెంచాలని కోరారు.

Updated Date - 2020-03-29T11:18:28+05:30 IST