నాలుగు టెస్టులు.. ఐదు టీ20లు
ABN , First Publish Date - 2020-11-25T09:48:30+05:30 IST
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశం వేదికగా ఇంగ్లండ్తో భారత్ ఆడే సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకొంది. ముందుగా నిర్ణయించిన ..
ఇంగ్లండ్తో భారత్ సిరీ్సలో మార్పు
ముంబై: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో స్వదేశం వేదికగా ఇంగ్లండ్తో భారత్ ఆడే సిరీస్ షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటుచేసుకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ పర్యటనలో ఇంగ్లండ్తో భారత్ ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాలి. అయితే, తాజా మార్పు ప్రకారం ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు జరుగుతాయని బీసీసీఐ చీఫ్ గంగూలీ వెల్లడించాడు.