కొమిరేపల్లిలో మరో నలుగురికి ‘వింత వ్యాధి’
ABN , First Publish Date - 2021-01-24T08:48:22+05:30 IST
పశ్చిమగోదావరి దెందులూరు మండలం కొమిరేపల్లిలో శుక్రవారం అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో 25 మంది అస్వస్థతకు గురికాగా తాజాగా శనివారం మరో నలుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు.
దెందులూరు, జనవరి 23: పశ్చిమగోదావరి దెందులూరు మండలం కొమిరేపల్లిలో శుక్రవారం అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో 25 మంది అస్వస్థతకు గురికాగా తాజాగా శనివారం మరో నలుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు.