ప్రధాని జోక్యం చేసుకోవాలి: హర్షకుమార్, మాజీ ఎంపీ
ABN , First Publish Date - 2020-07-05T09:14:27+05:30 IST
అమరావతి రాజధాని విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని జగన్కి తగిన ఆదేశాలు ఇవ్వాలి. రాజధాని ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం
అమరావతి రాజధాని విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని జగన్కి తగిన ఆదేశాలు ఇవ్వాలి. రాజధాని ఉద్యమాన్ని జగన్ ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోంది. 67 మంది రాజధాని రైతులు గుండెకోతతో చనిపోవడానికి కారణం ముమ్మాటికీ ఈ ప్రభుత్వమే.