ప్రధాని జోక్యం చేసుకోవాలి: హర్షకుమార్‌, మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2020-07-05T09:14:27+05:30 IST

అమరావతి రాజధాని విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని జగన్‌కి తగిన ఆదేశాలు ఇవ్వాలి. రాజధాని ఉద్యమాన్ని జగన్‌ ప్రభుత్వం

ప్రధాని జోక్యం చేసుకోవాలి: హర్షకుమార్‌, మాజీ ఎంపీ

అమరావతి రాజధాని విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని జగన్‌కి తగిన ఆదేశాలు ఇవ్వాలి. రాజధాని ఉద్యమాన్ని జగన్‌ ప్రభుత్వం అణగదొక్కాలని చూస్తోంది. 67 మంది రాజధాని రైతులు గుండెకోతతో చనిపోవడానికి కారణం ముమ్మాటికీ ఈ ప్రభుత్వమే.

Updated Date - 2020-07-05T09:14:27+05:30 IST