మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం కన్నుమూత
ABN , First Publish Date - 2021-04-30T16:01:00+05:30 IST
మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స
వరంగల్ రూరల్: మాజీ ఎమ్మెల్యే మాచర్ల జగన్నాథం గౌడ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. జగన్నాథం వర్థన్నపేట నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాచర్ల జగన్నాథం మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు.