అర్బన్లో మరో ఐదు కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-01T11:36:14+05:30 IST
ఎంజీఎంలో మంగళవారం మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 38 మంది కరోనా అనుమానితులు కోవిడ్ విభాగంలో చేరగా
హన్మకొండ అర్బన్, జులై 30: ఎంజీఎంలో మంగళవారం మరో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 38 మంది కరోనా అనుమానితులు కోవిడ్ విభాగంలో చేరగా అందులో ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివా్సరావు తెలిపారు. ఇద్దరిని హైదరాబాదు గాంధీ ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం 32 మంది చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు.