విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-05T23:16:52+05:30 IST

విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం

విజయనగరం జిల్లాలో అగ్ని ప్రమాదం

విజయనగరం: జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన బొండపల్లి మండలం కొండవానిపాలెం గ్రామంలో జరిగింది. అగ్ని ప్రమాదంలో దాదాపు 40 పూరిళ్లు దగ్ధమయ్యాయి. చాలామంది బాధితులు నిరాశ్రయులయ్యారు. సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బాధితులు కోరారు. 

Updated Date - 2021-03-05T23:16:52+05:30 IST