మిర్చి తోటకు నిప్పుపెట్టిన రైతులు

ABN , First Publish Date - 2021-12-27T20:50:12+05:30 IST

గార్ల మండలం పినిరెడ్డి గ్రామంలో మిర్చి తోటకు గిరిజన రైతులు నిప్పు పెట్టారు.

మిర్చి తోటకు నిప్పుపెట్టిన రైతులు

మహబూబాబాద్: గార్ల మండలం పినిరెడ్డి గ్రామంలో మిర్చి తోటకు గిరిజన రైతులు నిప్పు పెట్టారు. తామర తెగులు సోకడంతో మిర్చి పంటను రైతులు ధ్వంసం చేసుకున్నారు.నష్టపోయిన మిర్చి రైతులను అదుకోవాలని రైతులు, ఐద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.అలాగే నకిలీ విత్తనాలను సరఫరా చేసిన ఫెర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని  రైతులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-27T20:50:12+05:30 IST