విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష

ABN , First Publish Date - 2020-09-17T15:18:18+05:30 IST

విశాఖ: విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్ష

విశాఖ: విశాఖపట్నంలో తొమ్మిది కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ నెల 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 వరకు ఒక సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు మరో సెషన్ జరగనుంది. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్‌కు 17,551 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 23 నుంచి 26 వరకు అగ్రికల్చర్, మెడిసిన్‌కు 7447 మంది హాజరయ్యారు. కోవిడ్ నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణ నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-09-17T15:18:18+05:30 IST