నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-17T12:40:34+05:30 IST

నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లలో 16,090 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు

ప్రకాశం: నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లలో 16,090 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ ల్యాబ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులకు పరీక్షకు నో ఎంట్రీ నిబంధన అమలులో ఉంది. 

Updated Date - 2020-09-17T12:40:34+05:30 IST