రెయిన్‌బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-09T18:05:07+05:30 IST

రెయిన్‌బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల..

రెయిన్‌బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల విరాళం

హైదరాబాద్: రెయిన్‌బో హాస్పిటల్స్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల  కోటి రూపాయల విలువైన మెడికల్ పరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఐదువేల పీపీఈ కిట్లు, పదివేల ఎన్-95 మాస్క్‌లు, రెండు లక్షల ఇతర మాస్క్‌లు అందజేశారు. కరోనా వైరస్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోడానికి తమవంతు సాయంగా పీపీఈ కిట్లు అందజేసినట్లు డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు.

Updated Date - 2020-04-09T18:05:07+05:30 IST