కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్ పవర్ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2022-02-05T23:41:08+05:30 IST
కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్ పవర్ స్టేషన్లను భ్రష్టు పట్టించారు: దేవినేని ఉమా
అమరావతి: ఏపీలో విద్యుత్రంగం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి థర్మల్ పవర్ స్టేషన్లను భ్రష్టు పట్టించారని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు పెంచి ఎంత డబ్బు వసూలు చేశారో.. వ్యవసాయరంగానికి ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.