Devaragattu బన్నీ ఉత్సవంలో కర్రలతో కొట్టుకున్న భక్తులు..50 మందికి పైగా గాయాలు

ABN , First Publish Date - 2021-10-16T13:10:48+05:30 IST

దేవరగట్టు బన్నీ ఉత్సవం శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ప్రతి ఈ సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా దేవరగట్టులో హింస చోటు చేసుకుంది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో

Devaragattu బన్నీ ఉత్సవంలో కర్రలతో కొట్టుకున్న భక్తులు..50 మందికి పైగా గాయాలు

కర్నూలు : దేవరగట్టు బన్నీ ఉత్సవం శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైంది. ప్రతి ఈ సంవత్సరం జరిగినట్లే ఈ ఏడాది కూడా దేవరగట్టులో హింస చోటు చేసుకుంది. మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవంలో రింగులు తొడిగిన కర్రలతో భక్తులు బీభత్సంగా కొట్టుకున్నారు. సుమారుగా ఈ హింసలో 50 మందికిపైగా భక్తులు తీవ్రగాయాలయ్యాయి. పలువురి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. క్షతగాత్రులను దేవరగట్టులో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆస్పత్రికి తరలించారు. అయితే బన్ని ఉత్సవంలో కర్రలను అరికడతామన్న పోలీసులు చివరికి ప్రేక్షక పాత్ర వహించారు.



Updated Date - 2021-10-16T13:10:48+05:30 IST