కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిసిన సీఎస్

ABN , First Publish Date - 2021-11-22T22:56:45+05:30 IST

ధాన్యం కొనుగోలుపై సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర ఆహారం, ప్రజా పంపిణి శాఖ సెక్రటరీ సుధాన్ష్ పాండేను ఢిల్లీలోని కృషి భవన్ లో కలిసారు.

కేంద్ర పౌరసరఫరాల శాఖ కార్యదర్శిని కలిసిన సీఎస్

హైదరాబాద్: ధాన్యం కొనుగోలుపై సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్ర ఆహారం, ప్రజా పంపిణి శాఖ సెక్రటరీ సుధాన్ష్ పాండేను ఢిల్లీలోని కృషి భవన్ లో  కలిసారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎస్ తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

Updated Date - 2021-11-22T22:56:45+05:30 IST