విజిలెన్స్ అవేర్ నెస్ పై ప్రతిజ్ఞ నిర్వహించిన సీఎస్

ABN , First Publish Date - 2021-10-27T20:36:10+05:30 IST

ఈనెల 26వ తేదీ నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిజ్ఞ నిర్వహించారు.

విజిలెన్స్ అవేర్ నెస్ పై  ప్రతిజ్ఞ నిర్వహించిన సీఎస్

 హైదరాబాద్: ఈనెల 26వ తేదీ నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రతిజ్ఞ నిర్వహించారు. 75వ స్వతంత్ర భారతం-సమగ్రతతోకూడిన స్వయం సమృద్ధి నినాదంతో ఈ విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలో రెవిన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల ఐజీ శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ అర్విందర్ సింగ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T20:36:10+05:30 IST