నౌకాదళ విశ్రాంత అధికారికి కుచ్చుటోపీ
ABN , First Publish Date - 2020-09-30T18:22:47+05:30 IST
నౌకాదళ విశ్రాంత అధికారికి కుచ్చుటోపీ
విశాఖ: నౌకాదళ విశ్రాంత అధికారికి సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారు. బహుమతి వచ్చిందంటూ రూ.1.60 కోట్లు వసూలు చేశారు. అధికమొత్తంలో నగదు బదిలీలు కావడంతో సీబీఐ ఎంక్వైరీ చేసింది. బాధితుడికి ఫోన్ కాల్ చేసిన సీబీఐ వివరాలను అడిగి తెలుసుకుంది. సైబర్ క్రైమ్ పోలీసులకు విశ్రాంత అధికారి ఫిర్యాదు చేశారు.