మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2021-05-07T18:26:14+05:30 IST

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి, నీటి, డ్రైనేజీ పన్నులపై..

మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి, నీటి, డ్రైనేజీ పన్నులపై.. వడ్డీ మినహాయింపు జీవో ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. కరోనా కారణంగా ప్రజలు జీవనోపాధి కోల్పోయి పన్నులు చెల్లించలేకపోతున్నారన్నారు. గత ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి ఇంటి పన్నులపై వడ్డీ రద్దు చేసిందని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-07T18:26:14+05:30 IST