ప్రశ్నించే వారిని అణగదొక్కాలని చూస్తుంది: నారాయణ

ABN , First Publish Date - 2021-10-06T21:55:16+05:30 IST

ప్రశ్నించే వారిని అణగదొక్కాలని చూస్తుంది: నారాయణ

ప్రశ్నించే వారిని అణగదొక్కాలని చూస్తుంది: నారాయణ

హైదరాబాద్: పెట్టుబడి వర్గాలకు కొమ్ము కాస్తే ఉపయోగం ఉండదని సీపీఐ నారాయణ అన్నారు. ఈ ప్రభుత్వం కేవలం ప్రశ్నించే వారిని అణగదొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సినిమా వాళ్లు డ్రగ్స్ దొరుకుతుందని కొని వాడుతున్నారని చెప్పారు. కానీ డ్రగ్స్ అమ్మేవాళ్ళని పోలీసులు పట్టుకోరని చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపితేనే ఇలాంటి అరాచకాలు తగ్గుతాయన్నారు. 

Updated Date - 2021-10-06T21:55:16+05:30 IST