వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ అంజనీకుమార్

ABN , First Publish Date - 2021-12-22T18:57:41+05:30 IST

వార్షిక నివేదికను హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ... .దేశానికి కరోనా పెద్ద ఛాలెంజ్ అన్నారు.

వార్షిక నివేదికను విడుదల చేసిన సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: వార్షిక నివేదికను  హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ... .దేశానికి కరోనా  పెద్ద ఛాలెంజ్ అన్నారు. ప్రస్తుతం ఉగ్రదాడులు లేకుండా దేశం, రాష్ట్రం, హైదరాబాద్ సురక్షితంగా ఉందన్నారు.  2022లో కమ్యూనిటీ నీడ్ టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. మర్డర్ కేసుల్లో హైదరాబాద్ లాస్ట్ నుంచి మూడో స్థానంలో ఉందని సీపీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-22T18:57:41+05:30 IST