దేశంలో 112.34 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

ABN , First Publish Date - 2021-11-15T21:39:30+05:30 IST

కోవిడ్ మహమ్మారిని పారదోలూందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 112.34 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

దేశంలో 112.34 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి

హైదరాబాద్: కోవిడ్ మహమ్మారిని పారదోలూందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరందుకుంది. సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా 112.34 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో గత 24 గంటల్లో 30.20 లాక్స్ డోసులు వేసినటు్ట తెలిపింది. దేశంలో కోవిడ్ రికవరీ రేట్ 98.26శాతం ఉందని, కొత్తగా గత 24గంటల్లో 229 కేసులు నమోదయింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,096 వుంది. గత 52 రోజుల్లో  వీక్లీ పాజిటివ్ కేసుల సంఖ్య 52(0.99శాతం)గా నమోదయ్యింది.వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-15T21:39:30+05:30 IST