విద్యుదాఘాతంతో దంపతుల మృతి

ABN , First Publish Date - 2021-11-16T01:54:41+05:30 IST

విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి దంపతులు

విద్యుదాఘాతంతో దంపతుల మృతి

గుంటూరు: విద్యుత్ శాఖ  సిబ్బంది నిర్లక్ష్యానికి దంపతులు బలి అయ్యారు. ప్రత్తిపాడులో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. బట్టలు ఆరేస్తుండుగా విద్యుదాఘాతానికి భార్య గురయింది. భార్యను కాపాడబోయిన భర్త కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-11-16T01:54:41+05:30 IST