బేగంబజార్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-04-08T16:59:03+05:30 IST
బేగంబజార్లో కరోనా కలకలం
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్లో కరోనా కలకలం రేగింది. బేగంబజార్ మార్కెట్లో 100 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే బేగంబజార్ మార్కెట్ తెరవాలని నిర్ణయించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో బేగంబజార్ మార్కెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.