యాదాద్రి జిల్లాలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్

ABN , First Publish Date - 2021-05-06T16:11:52+05:30 IST

యాదాద్రి-భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ఫస్ట్ డోస్‌ను అధికారులు నిలిపివేశారు.

యాదాద్రి జిల్లాలో నిలిచిపోయిన కరోనా వ్యాక్సినేషన్

యాదాద్రి-భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. వ్యాక్సిన్ కొరత కారణంగా ఫస్ట్ డోస్‌ను అధికారులు నిలిపివేశారు. కేవలం చౌటుప్పల్, భువనగిరి అర్బన్ కేంద్రాల్లో 50 మంది సెకండ్ డోస్ వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ఉన్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-05-06T16:11:52+05:30 IST