ధోనీ తల్లిదండ్రులకు కరోనా

ABN , First Publish Date - 2021-04-22T09:35:33+05:30 IST

ధోనీ తల్లిదండ్రులకు కరోనా

ధోనీ తల్లిదండ్రులకు కరోనా

రాంచీ: ధోనీ తల్లిదండ్రులు పాన్‌ సింగ్‌, దేవికా దేవీ కరోనా బారినపడడంతో వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఆక్సిజన్‌ స్థాయి, పల్స్‌ రేట్‌ సాధారణంగానే ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-04-22T09:35:33+05:30 IST