నేటి నుంచి వీధి బాలలకు కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-07-14T07:49:26+05:30 IST

ఏ ఆసరా లేని వీధి బాలలను గుర్తించి కోవిడ్‌ పరీక్షలు చేయించబోతున్నామని సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌

నేటి నుంచి వీధి బాలలకు కరోనా పరీక్షలు

ఏ ఆసరా లేని వీధి బాలలను గుర్తించి కోవిడ్‌ పరీక్షలు చేయించబోతున్నామని సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌ చెప్పారు. ఏపీ పోలీసు శాఖ 3 జిల్లాల్లో ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో చేపడుతోన్న కార్యక్రమం ద్వారా ఇప్పటికే 8,200 మంది వీధి బాలలను గుర్తించి శిశు సంక్షేమశాఖ, ఎన్‌జీవోల సహకారంతో వారికి మెరుగైన జీవితాన్ని అందించింది.  

Updated Date - 2020-07-14T07:49:26+05:30 IST