ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-12-06T04:23:27+05:30 IST

ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు....

ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు

అమరావతి: ఏపీలో కొత్తగా 630 కరోనా కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,71,305 మందికి కరోనా సోకింది. మొత్తం 7,024 మంది చనిపోయారు. ఇంకా 6,166 యాక్టివ్ కేసులు ఉండగా 8,58,115 మంది రికవరీ అయ్యారు. శనివారం కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 


Updated Date - 2020-12-06T04:23:27+05:30 IST