మృతదేహాలను పెన్నానది వద్ద ఖననం చేస్తున్న అధికారులు
ABN , First Publish Date - 2020-07-10T15:06:23+05:30 IST
నెల్లూరు: నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలని జేసీబీతో తరలించి..
నెల్లూరు: నెల్లూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలని జేసీబీతో తరలించి.. మానవత్వం లేకుండా పెన్నానది వద్ద ప్రభుత్వ యంత్రాంగం ఖననం చేయిస్తోంది. కాగా మృతదేహాలను పెన్నానది వద్ద ఖననం చేయడంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.