అత్తిలి మండలంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ
ABN , First Publish Date - 2020-07-13T15:47:09+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒకేసారి 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను తాడేపల్లిగూడెం కోవిడ్ హాస్పటల్కు తరలించారు.