వారికి ఇప్పటి వరకూ పేమెంట్ ఇవ్వలేదు: ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-06-03T19:23:11+05:30 IST

విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో కళాకారులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు బాషా తెలిపారు.

వారికి ఇప్పటి వరకూ పేమెంట్ ఇవ్వలేదు: ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు

విశాఖపట్నం: కరోనా నేపథ్యంలో కళాకారులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు బాషా తెలిపారు. వాళ్ళందర్నీ ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. అరుకు, భీమిలి, విశాఖ ఉత్సవాల్లో ప్రదర్శన ఇచ్చిన కళాకారులకి ఇప్పటి వరకూ పేమెంట్ ఇవ్వలేదని... వెంటనే ఇవ్వాలని బాషా కోరారు.


Updated Date - 2020-06-03T19:23:11+05:30 IST