గురుకుల పాఠశాలలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-04-17T01:46:25+05:30 IST
జిల్లాలోని చుండూరులోగల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 12
గుంటూరు: జిల్లాలోని చుండూరులోగల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. విద్యార్థులతో పాటు సెక్యూరిటీ గార్డ్కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో 6 నుంచి 9 తరగతుల వరకు వారం రోజుల పాటు సెలవులను ప్రకటించారు.