మంజీరా సందర్శనకు కాంగ్రెస్ నేతలు
ABN , First Publish Date - 2020-06-04T03:39:12+05:30 IST
టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్, జగ్గారెడ్డి నేతృత్వంలో గురువారం మంజీరా సందర్శనకు కాంగ్రెస్ నేతల బృందం వెళ్లనుంది. ప్రభుత్వం ఇక్కడి...
హైదరాబాద్: టీ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్, జగ్గారెడ్డి నేతృత్వంలో గురువారం మంజీరా సందర్శనకు కాంగ్రెస్ నేతల బృందం వెళ్లనుంది. ప్రభుత్వం ఇక్కడి నీటిని తరలించడం వల్ల మంజీరా డ్యామ్ ఎండిపోయిందని ఆరోపిస్తున్నారు. గోదావరి జలాలతో నింపాలని కాంగ్రెస్ నేతల డిమాండ్ చేస్తున్నారు.