కర్నూలులో ఉల్లి రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-12-11T23:00:30+05:30 IST
కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు
కర్నూలు: కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులు ఆందోళన చేశారు. పంటకు తగిన మద్దతు ధర లేకపోవడంతో ఉల్లిపై పెట్రోల్ పోసి రైతులు నిప్పంటించారు. గిట్టుబాటు ధర కల్పిచటంలో ప్రభుత్వం విఫలమైందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఉల్లిపై స్పందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.