కోహ్లీపై బీసీసీఐలో ఫిర్యాదు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు!

ABN , First Publish Date - 2020-07-06T02:22:41+05:30 IST

టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదు చేశారు.

కోహ్లీపై బీసీసీఐలో ఫిర్యాదు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు!

ముంబై: టీమిండియా కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తనకు ఓ ఫిర్యాదు అందిందని బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టిస్ డీకే జైన్ ఆదివారం వెల్లడించారు. ‘కన్‌ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంటరెస్ట్’ నియమాలను కోహ్లీ ఉల్లంఘించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘ఈ ఫిర్యాదు నిజమేనా? కాదా? అని స్వయంగా పరిశీలిస్తా. ఒకవేళ నిజమే అయితే అతని(కోహ్లీ) వాదన కూడా వింటాం’ అని జైన్ స్పష్టంచేశారు.

Updated Date - 2020-07-06T02:22:41+05:30 IST