కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు గోల్డ్మెడల్
ABN , First Publish Date - 2022-07-31T04:35:03+05:30 IST
కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు గోల్డ్మెడల్ దక్కింది. వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించారు. వెయిట్లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో ...
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు గోల్డ్మెడల్ దక్కింది. వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించారు. వెయిట్లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో ఆమెకు గోల్డ్మెడల్ వచ్చింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు స్వర్ణం, రజతం, కాంస్య పతకాలు వచ్చాయి. వెయిట్లిఫ్టింగ్ 55 కిలోల విభాగంలో సంకేత్ మహదేవ్కు రజతం రాగా వెయిట్లిఫ్టింగ్ 61 కిలోల విభాగంలో గురురాజ పూజారికి కాంస్య పతకం దక్కింది.