మోదీనే టార్గెట్ చేయడంలో వైసీపీ వ్యూహమేంటి?

ABN , First Publish Date - 2020-09-24T01:08:06+05:30 IST

తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసి తిరుమల శ్రీవారి దర్శించుకోవాలని ..

మోదీనే టార్గెట్ చేయడంలో వైసీపీ వ్యూహమేంటి?

తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేసి తిరుమల శ్రీవారి దర్శించుకోవాలని బీజేపీ, టీడీపీలు డిమాండ్ చేశాయి. నిరసనలు కూడా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో  ‘‘బ్రహ్మోత్సవాల సమయంలో ఏమిటీ రభస?. ఎవరిని ఎవరు అవమానిస్తున్నారు. అనుమానిస్తున్నారు?. డిక్లరేషన్ అంశాన్ని అసలు వైసీపీ ఎందుకు కెలికింది?. గుడివాడ ఎమ్మెల్యే నాని వ్యాఖ్యలు వైసీపీలో గుబులు రేపుతున్నాయా?. నేరుగా మోదీనే టార్గెట్ చేయడంలో వైసీపీ వ్యూహమేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ లైవ్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2020-09-24T01:08:06+05:30 IST