సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-12-19T22:19:28+05:30 IST

సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరన్నారు.

సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై జస్టిస్ చంద్రు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజావ్యతిరేకంగా మాట్లాడితే ఎవరూ ఎక్కువ రోజులు అధికారంలో ఉండలేరన్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ తీరు విస్మయం కలిగించిందన్నారు. సమ్మె ఎన్నిరోజులు చేస్తారో చూస్తానని కేసీఆర్ బెదిరించారని గుర్తుచేశారు. యూనియన్లతో కాకుండా ఉద్యోగులతోనే మాట్లాడతాననడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కచ్చితంగా యూనియన్లతోనే మాట్లాడాలన్నారు. జలహక్కులకు వ్యతిరేకంగా వెళ్తే కేసీఆర్ ఎన్నో రోజులు అధికారంలో ఉండలేరని చెప్పారు. 

Updated Date - 2021-12-19T22:19:28+05:30 IST