కేంద్రాన్ని నిలదీయాలి: కేసీఆర్
ABN , First Publish Date - 2021-12-05T01:28:06+05:30 IST
పెండింగ్ నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు
హైదరాబాద్: పెండింగ్ నిధులపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో కేంద్రం విధానాన్ని ఎండగట్టాలని కేసీఆర్ సూచించారు.